Exclusive

Publication

Byline

Location

తిరుమలలో ర‌థస‌ప్త‌మికి స‌ర్వం సిద్ధం - భక్తులకు 14 రకాల వంటకాలతో అన్నప్రసాదాలు

భారతదేశం, జనవరి 22 -- జ‌న‌వ‌రి 25వ తేదీన నిర్వ‌హించ‌నున్న రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు స‌ర్వం సిద్ధం చేసిన‌ట్లు టీటీడీ చైర్మ‌న్ బీ.ఆర్‌.నాయుడు తెలియ‌జేశారు. ఏర్పాట్ల‌ వివరాలను వెల్లడించార... Read More


తిరుమల : ఫిబ్రవరి నెలలో జరిగే విశేష ప‌ర్వ‌దినాలు - లిస్ట్ ఇదే

భారతదేశం, జనవరి 21 -- తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అప్డేట్ ఇచ్చింది. వచ్చే ఫిబ్రవరి నెలలో జరిగే విశేష పర్వదినాల వివరాలను ప్రకటించింది. ఫిబ్రవరి 1న శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి ఉండగా. ఫిబ్రవరి 26న శ... Read More


తిరుమల : లగేజీ కౌంటర్ తరహాలో పాద రక్షల కౌంటర్లు - భక్తుల కోసం QR కోడ్ ఆధారిత సేవలు

భారతదేశం, జనవరి 14 -- తిరుమలలో లగేజీ కౌంటర్ల తరహాలో QR ఆధారిత పాద రక్షల నిర్వహణ కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని తరిగొండ... Read More


తిరుమల : రికార్డు స్థాయిలో వైకుంఠద్వార దర్శనాలు - 10 రోజుల్లో రూ.41 కోట్ల హుండీ ఆదాయం.!

భారతదేశం, జనవరి 9 -- తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు గురువారం అర్ధరాత్రితో ముగిశాయి. డిసెంబరు 30న ప్రారంభమైన ఈ దర్శనాలకు రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చారు. ఏకాంత సేవ అనంతరం వైకుంఠ ద్వార దర... Read More


ఈనెల 25న తిరుమలలో రథసప్తమి వేడుకలు - 3 రోజుల పాటు SSD టోకెన్లు రద్దు, వాహనసేవల వివరాలు ఇలా.

భారతదేశం, జనవరి 8 -- తిరుమలలో ఈనెల 25వ తేదీన రథసప్తమి జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై టీటీడీ కసరత్తు చేస్తోంది. ఇవాళ టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి గురువారం తిరుమలలోని పద్మావతి విశ్రాంతి... Read More


తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఇక ఆన్ లైన్ లో శ్రీ‌వాణి ద‌ర్శన టికెట్లు జారీ, ఎప్పట్నుంచంటే..?

భారతదేశం, జనవరి 7 -- శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అప్డేట్ ఇచ్చింది. య‌థావిధిగా ఇప్ప‌టికే అమ‌లులో ఉన్న‌ శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల అడ్వాన్స్ బుకింగ్, తిరుప‌తి విమానాశ్ర‌యంలోని ఆఫ్ లైన... Read More


తిరుమల : ఇవాళ శ్రీవారి ప్రణయకలహోత్సవం - ప్రత్యేక ఇదే

భారతదేశం, జనవరి 4 -- శ్రీ వేంకటేశ్వరస్వామి వారు తన దేవేరులతో క‌లిసి పాల్గొనే కలహ శృంగార భరితమైన ప్రణయ కలహోత్సవం జనవరి 4వ తేదీ తిరుమలలో జరుగనుంది. ఏటా వైకుంఠ ఏకాదశి ముగిసిన ఆరు రోజుల తర్వాత శ్రీవారి ప్... Read More


తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు - సామాన్య భక్తులకు ఈనెల 8 వరకు పూర్తిస్థాయిలో సర్వదర్శనం..!

భారతదేశం, జనవరి 2 -- తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మరో ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. భక్తులను జనవరి 2వ తేదీ నుండి 8వ తేదీ వరక... Read More


2025 ఏడాదిలో రికార్డు స్థాయిలో శ్రీవారి ల‌డ్డూల విక్ర‌యం - లెక్కలిలా

భారతదేశం, జనవరి 1 -- 2025 సంవ‌త్స‌రంలో శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదాలు రికార్డుస్థాయిలో విక్ర‌యించ‌బ‌డ్డాయి. 2024వ సంవ‌త్స‌రంతో పోల్చితే 10 శాతం అధికంగా ల‌డ్డూల‌ను భ‌క్తుల‌కు విక్ర‌యించారు. ఇందుకు సంబంధిం... Read More


టీటీడీకి రూ.78 లక్షల విలువైన మందులు విరాళంగా ఇచ్చిన భక్తులు

భారతదేశం, జనవరి 1 -- తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొందరు భక్తులు నగదు రూపంలో ఇస్తే మరికొందరు భక్తులు. చెక్కులు, బంగారం, వెండి రూపంలో చెల్లిస్తుంటారు. అయితే హైదరాబాద్ కు చ... Read More